ప్రజల సమస్యల పరిష్కారమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం!

Apr 19, 2026 - 11:19
 0  10
1 / 1

ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించగా, వాటిని సావధానంగా విని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
​అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు మరియు సాయం అందేలా చర్యలు తీసుకుంతున్నారు. ప్రజల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని తెలుపుతున్నారు మంత్రి స్వామి

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0