ఇకపై గంట ఆలస్యంగా పదివేల రూపాయల పైన డిజిటల్ చెల్లింపులు

Apr 11, 2026 - 04:58
 0  1
లోన్లు, ఈ ఎమ్ ఐ లకు మినహాయింపు
1 / 1

లోన్లు, ఈ ఎమ్ ఐ లకు మినహాయింపు

ఇకపై ఒక గంట ఆలస్యంగా పదివేల రూపాయలు పైన డిజిటల్ చెల్లింపులు చేయనున్నట్టు తెలుస్తుంది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్బిఐ కీలక ప్రతిపాదన చేసింది. 10000 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఒక గంట నిరీక్షణ సమయం అనుమానాస్పద లావాదేవీలను రద్దు చేసుకోవచ్చు . మర్చంట్ పేమెంట్స్ లోన్లు ఈఎంఐ లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు చేస్తున్నట్టు సమాచారం...

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0