ప్రజా సంఘాల కార్యాలయం ప్రారంభం..

Feb 22, 2026 - 14:23
 0  6

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దాచురి రామిరెడ్డి అనసూయ గార్ల ప్రజా సంఘాల కార్యాలయం భవనాన్ని ఆదివారనాడు కందుకూరు రోడ్డులోని మినీ బైపాస్ లో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం, జిల్లా నాయకులు పూనాటి ఆంజనేయులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ బద్వేలు హరిబాబు, టంగుటూరి రాము, ముప్పరాజు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0