స్మార్ట్ వాచీలు ఫోన్లు పరీక్ష కేంద్రాలలో అనుమతి లేదు ఎస్ఐ ప్రేమ్ కుమార్..

Mar 16, 2026 - 04:15
Mar 16, 2026 - 04:17
 0  46

ప్రకాశం జిల్లా ,కొండేపి మండలం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, చాణుక్య జూనియర్ కళాశాల ప్రభుత్వ హైస్కూల్ నందు మొత్తం సుమారుగా 540 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు .పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు స్మార్ట్ వాచీలు ,

ఫోన్లు లోపలికి ఏమైనా తీసుకెళ్తున్నారా అని పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0