భీష్మ ఏకాదశి సంధార్భముగా సింగరాయకొండ లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ, రైల్వే రోడ్డులోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానమునందు గురువారం నాడు భీష్మ ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ ,ఆంజనేయ స్వామికి తమలపాకులతో సహస్రనామం , అరటి పండ్లతో అష్టోత్తరం ఘనంగా నిర్వహించారు.
తదనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0