జి.ఎస్.కే అధినేత గంజి ప్రసాద్ సోజన్యంతో రంజాన్ ఇస్తార్ సలాడ్ పంపిణీ...
ప్రకాశంజిల్లా, సింగరాయకొండ మండలం లోని మసీదులకు శుక్రవారంనాడు జి.ఎస్.కే అధినేత గంజి ప్రసాద్ సోజన్యంతో రంజాన్ ఇస్తార్ విందులో భాగంగా చేసుకునే ఆరోగ్యకరమైన ఫ్రూట్ సలాట్ ను అంద చేశారు. ఈ కార్యక్రమంలో కాక శ్రీను, మేకల అంకారావు, మేకల మల్లికార్జున, బక్కమంతుల సుబ్బారావు, చల్లా శ్రీను పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0